Home Page SliderNational

17 మంది ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల

Share with

కాంగ్రెస్ 17 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ నుంచి ఐదుగురు అభ్యర్థులు, బీహార్ నుంచి ఇద్దరు, 9 మంది ఒడిశా అభ్యర్థులు, వెస్ట్ బెంగాల్ నుంచి ఒక అభ్యర్థితో కొత్త జాబితాను పార్టీ విడుదల చేసింది. ఏపీ నుంచి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి బరిలో దిగనుండగా మరో నలుగురు అభ్యర్థులతో పార్టీ జాబితా విడుదల చేసింది.