Central Minister Kishan Reddy

Home Page SliderTelangana

మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Read More
Home Page SliderTelangana

“గనుల వేలంపాటను సింగరేణి సంస్థకే అప్పగించాలి”: తెలంగాణా డిప్యూటీ సీఎం

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి & ఇందన శాఖమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని

Read More
Home Page SliderNational

బొగ్గు,గనుల శాఖమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

కేంద్రంలో మోదీ వరుసగా 3సారి ప్రధానిగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా అదే రోజు కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటయ్యింది.

Read More
Andhra PradeshHome Page Slider

లోకేష్ అమిత్ షాను ఎందుకు కలిశారంటే..?

నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. కాగా అమిత్ షాతో భేటి ముగిసిన అనంతరం నారా లోకేష్‌లో ఢిల్లీలో మీడియాతో

Read More
Home Page SliderTelangana

“ట్యాంకుబండ్ ఖాళీ చేసి కొబ్బరినీళ్ళతో నింపుతామని” చెప్పిన కేసీఆర్‌వన్నీ అబద్దాలే

భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హైదరాబాద్‌ను విశ్వనగరం

Read More
Home Page SliderTelangana

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ  బాధ్యతలు చేపట్టారు. ఇటీవల బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ

Read More
Home Page SliderTelangana

సింగరేణి వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే సింగరేణి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిందని ఆయన కేసీఆర్‌పై మండిపడ్డారు. సింగరేణికి మొత్తం వడ్డీతో సహా

Read More
Home Page SliderNational

“మోదీకీ దేశంలోని అన్నీ రాష్ట్రాలు సమానమే”: కిషన్ రెడ్డి

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం

Read More
NewsTelangana

వేల మంది కేసీఆర్‌లు వచ్చిన ప్రధానిని అడ్డుకోలేరు

టీఆర్‌ఎస్‌ ఎన్ని రోజులు అధికారంలో ఉంటే రాష్ట్రానికి అంతకాలం నష్టం జరుగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బేగంపేట్‌ సభలో పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు

Read More