cbi

Home Page SliderNational

తీహార్ జైల్లో కవితకు అనారోగ్యం

దిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో విచారణలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యింది. దీనితో జైలు అధికారులు ఆమెను దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించినట్లు

Read More
Home Page SliderTelangana

కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ, కస్టడీ కోరిన అధికారులు

నాటకీయ పరిణామాలలో, తీహార్ జైలులో ఉన్న కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) రూస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఏజెన్సీ న్యాయమూర్తి ముందు

Read More
Home Page SliderNational

కర్ణాటక మంత్రికి హైకోర్టులో షాక్

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా సీబీఐ నమోదు చేసిన కేసును

Read More
Home Page SliderNational

మరో ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్స్

గతకొంతకాలంగా ఆప్ నేతలపై ఈడీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ తాజాగా మరో ఆప్ నేత ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. కాగా మనీలాండరింగ్

Read More
Home Page SliderNational

మణిపూర్ కేసు సీబీఐకి అప్పగించిన కేంద్రం

మణిపూర్ ఘర్షణ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. మణిపూర్‌లో జరుగుతున్న అరాచక సంఘటనలపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా

Read More
Home Page SliderNational

ఎన్డీఏపై విమర్శలు గుప్పించిన ఉద్ధవ్ థాక్రే

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏలో మొత్తం 36 పార్టీలు ఉంటే..వాటిలో ఈడీ,సీబీఐ,ఐటీ శాఖలే బలమైనవి

Read More
Home Page SliderNational

అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు

వైఎస్ వివేకానందారెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి తెలంగాణా హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఒకవేళ సీబీఐ అనినాష్‌రెడ్డిని అరెస్టు చేసినట్లయితే

Read More
Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపులు తిరుగుతోంది. సీబీఐ ఈ కేసులో దూకుడు పెంచింది.  ఈ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై

Read More
Andhra PradeshHome Page Slider

వైయస్ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసు

మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సిబిఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ

Read More
Andhra PradeshHome Page Slider

నేడు సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో మంగళవారం

Read More