CM YS Jagan said Visakhapatnam

Andhra PradeshHome Page Slider

ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖ, అక్కడే ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్

ఏపీ రాజధానిగా ఎన్నికల తర్వాత విశాఖ ఉంటుందన్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు.

Read More