రైతులకు నేడు లక్ష రుణమాఫీ, మాట నిలబెట్టుకున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి
గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.
Read More