Chandrababu visited

Andhra PradeshNewsNews Alert

వైసీపీకి మించిన పథకాలు అమలు చేస్తాం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన జోరుగా కొనసాగుతోంది. కుప్పంలో మూడోరోజు కృష్ణదాసనపల్లె, యానాదిపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి, గుడుపల్లె మండలం ఓఎన్ కొత్తూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.

Read More