home page sliderHome Page SliderTelangana

యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని ఆరోరా డీమ్డ్‌ యూనివర్సిటీలో 250 మంది ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల కోసం అదనంగా రూ.50,000 డిమాండ్ చేస్తోందని, 100% ప్లేస్‌మెంట్ హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ చంద్రశేఖర్ హేళనగా మాట్లాడారని, న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.