Andhra PradeshHome Page SliderNews Alert

పోసానికి బెయిల్

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అనుచితంగా మాట్లాడిన కేసులో ఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనికి బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టులో పోసానికి కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోసాని తరపున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.